కనకాంబరం చిష్తి (kanakambaram chisthi)

ఈయన చెరియాల గ్రామము,కంది మండలము,సంగారెడ్డి జిల్లా, తెలంగాణ , యందు బహుధాన్యనామ సంవత్సరం,వైశాక మాసము,పాడ్యమి తిథి (27/04/1998) నాడు జన్మించెను .

చిన్న వయసులోనే శ్రీ శ్రీ శ్రీ సద్గురు సుందర పరమాత్మ చిరసంజీవులు చిష్తి అప్పగారి వద్ద ఆధ్యాత్మిక, పరతత్వము మంత్రోపదేషము నొందెను.

సద్గురు చరణ దాసుడై పరమాత్మ చింతన లో ఉన్నాడు